
ఏపీలో పంజా విసురుతున్న కరోనా @87 రిపోర్ట్
ఏపీలో ఒక్కసారిగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రాత్రికి రాత్రే 43 పెరిగాయి, దీంతో అందరూ షాక్ అయ్యారు, 50 కేసులు మాత్రమే ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఒక్కసారిగా 87 కేసులు నమోదు అయ్యాయి, ఏపీలో పాజిటీవ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
తాజాగా దీనిపై సీఎం కేసీఆర్ కూడా అధికారులతో సమీక్ష చే,స్తున్నారు ..ఇంకా దిల్లీ వెళ్లిన వారు ఎవరు వారి వివరాలు తెలుసుకోవాలి అని తెలిపారు. తాజా కేసులతో కలిపి మొత్తం 87 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి.
జిల్లాలవారీగా కొత్త కేసుల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది.
కడప జిల్లా- 15
పశ్చిమగోదావరి జిల్లా – 13
చిత్తూరు జిల్లా – 5
ప్రకాశం జిల్లా -4
నెల్లూరు జిల్లా – 2
తూర్పుగోదావరి జిల్లా – 2
కృష్ణా జిల్లా -1
విశాఖ జిల్లా – 1
ఎవరైనా దిల్లీలోని మత ప్రార్ధనలకు వెళ్లిన వారు ఉండే ఇంకా లక్షణాలు బయటపడలేదు అని అనుకోకుండా ముందు టెస్ట్ చేయించుకోవాలి అని చెబుతున్నారు అధికారులు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్