
కొండపల్లి చైర్మన్ ఎన్నికపై చంద్రబాబు రియాక్షన్… వారినే చైర్మన్ చేయండి
కొండపల్లి చైర్మన్ ఎన్నిక వాయిదాపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ విషయం తెలుసుకుని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. విధ్వంసం సృష్టించి వాయిదా వేయడం దారుణమని ఫైర్ అయ్యారు. ఎన్నిక నిర్వహణ రాకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషనర్, డీజీపీలు తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
కొంపల్లిలో తెలుగుదేశం పార్టీ సభ్యులను లోబర్చుకుని పాగా వేయాలని చూస్తున్నారని.. ఇక ఎన్నిక ఎందుకు..? డైరెక్ట్గా వైఎస్సార్సీపీ వారినే చైర్మన్ చేయాలంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. సంబంధంలేని వ్యక్తులు కౌన్సిల్ కార్యాలయంలోకి వచ్చి హల్చల్ చేస్తున్నారని.. పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ సభ్యుల ఓర్పును చేతగాననితనంగా చూడొద్దని ఆయన హెచ్చరించారు. ఎన్నిక నిర్వహించి.. ప్రజస్వామ్య విలువలను కాపాడాలని చంద్రబాబు కోరారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్