
తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు వాదనలు ముగిశాయి. హైకోర్టు వాదప్రతివాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు వాదనలు ముగిశాయి. హైకోర్టు వాదప్రతివాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. అక్రమాస్తుల కేసులు JAGAN బెయిల్ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ఇటీవల పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
గతంలో ఇదే అంశంపై రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. బెయిల్ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరించడంతో రఘురామ వెంటనే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సోమవారం హైకోర్టులో మరోసారి వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్