janampulse
Breaking News

ఉత్సవాల రద్దుపై ప్రజల ఆగ్రహం.. వినాయకుడి చుట్టూ ఏపీ రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) వినాయకుడి (Vinayaka Chavithi) చుట్టూ తిరుగుతున్నాయి. ఉత్సవాలు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ తీరుపై పార్టీలే కాదు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

(Vinayaka Chavithi). దేశవ్యాప్తంగా హిందువులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ. వీధుల్లో మండపాలు ఏర్పాటు చేసి తొమ్మిరోజుల పాటు గణేశుడికి విశేషపూజలు చేసి తరిస్తారు. అంతేకాదు నిమజ్జన్నాన్ని ఘనంగా నిర్వహించి ఆనందోత్సాహల మధ్య గణనాథుడ్ని గంగలోకి సాగనంపుతారు. ప్రస్తుతం  (Andhra Pradesh)  (AP Politics) వినాయకుడి చుట్టూ తిరుగుతున్నాయి. దేశంలో (Corona Third Wave) ముప్పు పొంచి ఉందని ఐసీఎంఆర్ హెచ్చరించిన నేపథ్యంలో పండుగపై  (AP Government) ఆంక్షలు విధించింది. బహిరంగంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించవద్దని.. ఇళ్లలోనే పండుగ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఊరేగింపులు, నిమజ్జనాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ తీరుపై పార్టీలే కాదు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సెప్టెంబర్ 2వ తేదీన దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత  (AP CM YS Jagan Mohan Reddy) తండ్రి.. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి (YSR Death Annivarsary)ని ఘనంగా నిర్వహించారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఒకేచోట గుంపులు గుంపులుగా చేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకు లేని కరోనా వినాయక చవితి ఉత్సవాలకు వచ్చిందా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.